మహిళలు నిద్రించేటప్పుడు లో దుస్తులు ధరించవచ్చా?

మహిళలు నిద్రించేటప్పుడు నైటీలను ధరించడం చేస్తారు. అయితే లో దుస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిద్రించేటప్పుడు బిగుతుగా ఉండే లో దుస్తులను ధరించి నిద్రించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నార

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (15:19 IST)
మహిళలు నిద్రించేటప్పుడు నైటీలను ధరించడం చేస్తారు. అయితే లో దుస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిద్రించేటప్పుడు బిగుతుగా ఉండే లో దుస్తులను ధరించి నిద్రించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట లోదుస్తులు ధరించకుండా నిద్రించడం మంచిది.

ఇంకా నిద్రకు ఉపక్రమించేందుకు ముందు మహిళలు ఏం చేయాలంటే..? ఉదయం పూట వేసుకున్న మేకప్‌ను తొలగించాలి. హెయిర్ స్టైల్ తొలగించాలి. జుట్టును వదులుగా వదిలేయాలి. ముఖానికి కొబ్బరినూనెను పూతలో వేసుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారైతే.. లెన్స్‌ను తొలగించి నిద్రించడం ఉత్తమం.

చాలామటుకు ఆభరణాలు ధరించడం కూడదు. నగలను తొలగించడం మంచిది. నిద్రించేందుకు ముందు సెల్ ఫోన్లను పక్కనే ఉంచడం కూడదు. కాస్త దూరంగా వాటిని పెట్టడం మంచిది. లేదా స్విచ్ఛాప్ చేయాలి. లేకుంటే సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా నిద్రలేమి తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. 
 
గర్భిణీ మహిళలైతే సాయంత్రం రాత్రి పూట అధికంగా నీరు లేదా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా రాత్రి పూట బాత్రూమ్‌ల వెంట నడిచే పని తప్పుతుంది. దీంతో నిద్రకు భంగం కలుగదు. అయితే మితంగా నీటిని తీసుకోవాలి. పగటి పూట ఎక్కువ నీటిని తీసుకోవాలి. ఇక రాత్రిపూట లోదుస్తులను తొలగించి నైటీలతో నిద్రించడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.
 
బిగుతుగా వుండే దుస్తులను ధరించడం ద్వారా చర్మ సమస్యలు తప్పవని అందుకే వాటిని తొలగించి నిద్రించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెమట ద్వారా బ్యాక్టీరియాలు చర్మాన్ని కమలిపోయేలా చేస్తాయని.. తద్వారా దురద వంటి ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు స్నానం చేసి.. తడి లేకుండా మాయిశ్చరైజర్ క్రీములను చర్మానికి వాడటం మంచిదని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాస్తు ప్రకారం లాటరీ వ్యవస్థ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఫ్లాట్లు.. పెమ్మసాని

దిత్వా తుఫాను: నాలుగు రోజులు భారీ వర్షాలు.. తిరుపతి, చిత్తూరు, నెల్లూరుకు రెడ్ అలెర్ట్

డైవోర్స్ తీసుకున్నా, నా పేరు మౌనిక అంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్, డెంటల్ డాక్టర్ నుంచి 14 కోట్లు హాంఫట్

గోదావరి పుష్కరాలకు 7-8 కోట్ల మంది యాత్రికులు హాజరవుతారు.. పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లండన్, సింగపూర్ లాంటి రాజధాని ఎందుకు?: అంబటి రాంబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

తర్వాతి కథనం
Show comments