Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునేవారు ఏమైపోతారో తెలుసా?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (14:15 IST)
ఈ కాలంలో సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొందరైతే సెల్ఫీ తీసుకుంటూ చనిపోతున్నారు. అయినా కూడా ఈ సెల్ఫీలు తీసుకోవడం మానేయనంటూన్నారు. సెల్ఫీలు తీసుకోవచ్చు కానీ, అదేపనిగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సెల్ఫీ ఎక్కువగా తీసుకునేవారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలు తెలుసుకుందాం..
 
సెల్ఫీ కరెక్ట్‌గా రావాలని శరీరాన్ని, మోచేతులను అటూఇటూ వంచేస్తుంటారు. అలా సెల్ఫీలు తీసుకుంటే సెల్పీ ఎల్బో వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అదొక అనారోగ్య సమస్యగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
సెల్ఫీ స్టిక్స్‌తో సెల్ఫీలు తీసుకునే వారికి కూడా ఈ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. టెన్నిస్‌, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగైతే మోచేతి స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. సెల్ఫీలు తీసుకోవడం వలన కూడా అలాంటి సమస్యలే వస్తాయని చెప్పున్నారు. సెల్ఫీలు మ‌రీ ఎక్కువ‌గా తీసుకుంటున్న‌పుడు కండ‌రాల మీద ఒత్తిడి ప‌డి మోచేతి ప్రాంత‌మంతా వాపుగా మారిపోతుంది. అందువలన సెల్ఫీలకు దూరంగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments