Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునేవారు ఏమైపోతారో తెలుసా?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (14:15 IST)
ఈ కాలంలో సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొందరైతే సెల్ఫీ తీసుకుంటూ చనిపోతున్నారు. అయినా కూడా ఈ సెల్ఫీలు తీసుకోవడం మానేయనంటూన్నారు. సెల్ఫీలు తీసుకోవచ్చు కానీ, అదేపనిగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సెల్ఫీ ఎక్కువగా తీసుకునేవారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలు తెలుసుకుందాం..
 
సెల్ఫీ కరెక్ట్‌గా రావాలని శరీరాన్ని, మోచేతులను అటూఇటూ వంచేస్తుంటారు. అలా సెల్ఫీలు తీసుకుంటే సెల్పీ ఎల్బో వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అదొక అనారోగ్య సమస్యగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
సెల్ఫీ స్టిక్స్‌తో సెల్ఫీలు తీసుకునే వారికి కూడా ఈ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. టెన్నిస్‌, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగైతే మోచేతి స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. సెల్ఫీలు తీసుకోవడం వలన కూడా అలాంటి సమస్యలే వస్తాయని చెప్పున్నారు. సెల్ఫీలు మ‌రీ ఎక్కువ‌గా తీసుకుంటున్న‌పుడు కండ‌రాల మీద ఒత్తిడి ప‌డి మోచేతి ప్రాంత‌మంతా వాపుగా మారిపోతుంది. అందువలన సెల్ఫీలకు దూరంగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments