Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునేవారు ఏమైపోతారో తెలుసా?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (14:15 IST)
ఈ కాలంలో సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొందరైతే సెల్ఫీ తీసుకుంటూ చనిపోతున్నారు. అయినా కూడా ఈ సెల్ఫీలు తీసుకోవడం మానేయనంటూన్నారు. సెల్ఫీలు తీసుకోవచ్చు కానీ, అదేపనిగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సెల్ఫీ ఎక్కువగా తీసుకునేవారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలు తెలుసుకుందాం..
 
సెల్ఫీ కరెక్ట్‌గా రావాలని శరీరాన్ని, మోచేతులను అటూఇటూ వంచేస్తుంటారు. అలా సెల్ఫీలు తీసుకుంటే సెల్పీ ఎల్బో వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అదొక అనారోగ్య సమస్యగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
సెల్ఫీ స్టిక్స్‌తో సెల్ఫీలు తీసుకునే వారికి కూడా ఈ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. టెన్నిస్‌, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగైతే మోచేతి స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. సెల్ఫీలు తీసుకోవడం వలన కూడా అలాంటి సమస్యలే వస్తాయని చెప్పున్నారు. సెల్ఫీలు మ‌రీ ఎక్కువ‌గా తీసుకుంటున్న‌పుడు కండ‌రాల మీద ఒత్తిడి ప‌డి మోచేతి ప్రాంత‌మంతా వాపుగా మారిపోతుంది. అందువలన సెల్ఫీలకు దూరంగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments