మొటిమలకు చెక్ పెట్టాలంటే.. రోజూ మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే..?

మొటిమలకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోండి. అలాగే డైరీ ఉత్పత్తులను తినకండి. ఇ

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (12:30 IST)
మొటిమలకు చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోండి. అలాగే డైరీ ఉత్పత్తులను తినకండి. ఇందులో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లు నేరుగా రక్తంలో కలిసి విషపూరితంగా తయారవుతుందంటున్నారు. 
 
కాబట్టి మీరు మొటిమలనుంచి బయటపడాలంటే వీటిని తినడం మానేయండి. ఉదాహరణకు పన్నీర్, పెరుగు, పాలు, చాకొలేట్లు తదితర డెయిరీ ఉత్పత్తులను తినకూడదు. రిఫైండ్ ఫుడ్, చల్లని పానీయాలను సేవించంకండి. ఊరగాయను తినకండి. కాని పచ్చడిని ఆహారంగా తీసుకోవచ్చు. 
 
ప్రధానంగా నీటికి మించిన పదార్థం మరొకటి లేదు. ప్రతిరోజు దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే శరీరంలోనున్న కొవ్వు బయటికి వచ్చేస్తుంది. భోజనం తిన్న తర్వాత వెంటనే నీటిని త్రాగకండి. నీరు త్రాగాలనిపిస్తే కొద్ది కొద్దిగా త్రాగండి. భోజనం చేసిన అరగంట తర్వాత కడుపారా నీటిని త్రాగండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విపక్ష సభ్యులను శత్రువులుగా చూసే ప్రభుత్వం కాదు : సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ అసెంబ్లీ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు... మాస్క్ ధరించిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

వైకాపా నేతల్లో మావిగన్ పిచ్చి ముదిరింది.. రాష్ట్రంపై పగబట్టారు : సీఎం చంద్రబాబు

నువ్వు మనిషివా Mavigun సైకోవా? పేలుతున్న సెటైర్లు

కస్టమర్‌లా వచ్చి కారం చల్లింది... 20 చెంపదెబ్బలు కొట్టాడు.. పాతదే అయినా వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anil Ravipudi: ఫన్‌టాస్టిక్ హిట్ అయిన రాకాస చూడని వాళ్లు వెంటనే చూడండి : అనిల్ రావిపూడి

JD Chakravarthy: కమల్ హాసన్ కూడా నాలా చేసివుండరు : జేడీ చక్రవర్తి

పల్లెటూరులో ప్రభుదేవా, కొబ్బరి తింటూ, చింతకాయను చీకుతూ... వీడియో

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

తర్వాతి కథనం
Show comments