వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే.. జలుబు పరార్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:21 IST)
జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. తుమ్ములు, దగ్గు మనల్ని బాధిస్తాయి. అలాగే తల, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావచ్చు. పారాసిటమల్ బిళ్ల వేసుకున్నా, ఇన్‌హేలర్స్ పీల్చినా ఉపయోగం ఉండదు. దీని నుండి ఉపశమనం పొందడానికి కొంత మంది అల్లం, తేనె కలిపిన టీని సిఫార్సు చేస్తారు. మరికొందరు నిమ్మకాయ తినమంటారు. చికెన్ సూప్ తాగినా కూడా జలుబు తగ్గుతుందని కొందరు నమ్ముతారు. 
 
ఏది ఏమైనా మనం జలుబు వస్తే జాగ్రత్త పడాలి. జలుబును అశ్రద్ధ చేస్తే అది ఆస్తమా, అలర్జీలుగా మారే అవకాశం ఉంది. జలుబు ఒక అంటువ్యాధి, అది తుమ్ములు, దగ్గు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే జలుబు సాధారణంగా 7 నుండి 12 రోజుల లోపు తగ్గుతుంది. 
 
వైరస్ వల్ల వచ్చే ఇలాంటి వ్యాధులకు యాంటిబయోటిక్స్ తీసుకోవడం కంటే విశ్రాంతి తీసుకుంటే మేలు. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా నీటిని మరిగించి యూకలిప్టస్ ఆకులు వేసి ఆవిరి పట్టి విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

తర్వాతి కథనం