Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే.. జలుబు పరార్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:21 IST)
జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. తుమ్ములు, దగ్గు మనల్ని బాధిస్తాయి. అలాగే తల, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావచ్చు. పారాసిటమల్ బిళ్ల వేసుకున్నా, ఇన్‌హేలర్స్ పీల్చినా ఉపయోగం ఉండదు. దీని నుండి ఉపశమనం పొందడానికి కొంత మంది అల్లం, తేనె కలిపిన టీని సిఫార్సు చేస్తారు. మరికొందరు నిమ్మకాయ తినమంటారు. చికెన్ సూప్ తాగినా కూడా జలుబు తగ్గుతుందని కొందరు నమ్ముతారు. 
 
ఏది ఏమైనా మనం జలుబు వస్తే జాగ్రత్త పడాలి. జలుబును అశ్రద్ధ చేస్తే అది ఆస్తమా, అలర్జీలుగా మారే అవకాశం ఉంది. జలుబు ఒక అంటువ్యాధి, అది తుమ్ములు, దగ్గు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే జలుబు సాధారణంగా 7 నుండి 12 రోజుల లోపు తగ్గుతుంది. 
 
వైరస్ వల్ల వచ్చే ఇలాంటి వ్యాధులకు యాంటిబయోటిక్స్ తీసుకోవడం కంటే విశ్రాంతి తీసుకుంటే మేలు. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా నీటిని మరిగించి యూకలిప్టస్ ఆకులు వేసి ఆవిరి పట్టి విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. శరీరం బుల్లెట్లతో నిండిపోయింది..

ప్రియురాలిని పిచ్చకొట్టుడు కొడుతున్న భార్యను చూసి భర్త గోడ దూకి పరార్ (video)

Duvvada Srinivas: రాజకీయ నేతలపై కేసుల గోల.. గుంటూరులో దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు

Jaishankar: లండన్‌లో జైశంకర్‌పై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి: జాతీయ జెండాను అవమానిస్తూ..? (video)

సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. పల్టీలు కొట్టింది.. ముగ్గురు మృతి- 20మందికి గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

తర్వాతి కథనం