Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తీసుకున్న వెంటనే ఐస్ వాటర్ తీసుకుంటున్నారా?

ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాట

Webdunia
బుధవారం, 19 జులై 2017 (10:57 IST)
ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాటర్ తాగాలి. అయితే ఆహారం తీసుకున్న వెంటనే కోల్డ్ వాటర్ తాగేయడం చేస్తుంటారు.. చాలామంది. ఇలా చేస్తే గుండెకు మంచిది కాదు. ఐస్ వాటర్ తాగడం ద్వారా శరీరానికి ప్రతికూల చర్యలు ఏర్పడుతాయి.
 
ఇవి గుండెపోటు.. క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఆహారం తీసుకున్న వెంటనే ఆహారం తీసుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే గోరు వెచ్చని నీటిని సేవించడం ద్వారా జీర్ణసమస్యలు దూరమవుతాయి. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్‌ను నశింపజేస్తుంది. ఇంకా గుండెకు మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో చేరకుండా చేస్తుందని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments