Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తీసుకున్న వెంటనే ఐస్ వాటర్ తీసుకుంటున్నారా?

ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాట

Webdunia
బుధవారం, 19 జులై 2017 (10:57 IST)
ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాటర్ తాగాలి. అయితే ఆహారం తీసుకున్న వెంటనే కోల్డ్ వాటర్ తాగేయడం చేస్తుంటారు.. చాలామంది. ఇలా చేస్తే గుండెకు మంచిది కాదు. ఐస్ వాటర్ తాగడం ద్వారా శరీరానికి ప్రతికూల చర్యలు ఏర్పడుతాయి.
 
ఇవి గుండెపోటు.. క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఆహారం తీసుకున్న వెంటనే ఆహారం తీసుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే గోరు వెచ్చని నీటిని సేవించడం ద్వారా జీర్ణసమస్యలు దూరమవుతాయి. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్‌ను నశింపజేస్తుంది. ఇంకా గుండెకు మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో చేరకుండా చేస్తుందని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments