Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తీసుకున్న వెంటనే ఐస్ వాటర్ తీసుకుంటున్నారా?

ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాట

Webdunia
బుధవారం, 19 జులై 2017 (10:57 IST)
ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాటర్ తాగాలి. అయితే ఆహారం తీసుకున్న వెంటనే కోల్డ్ వాటర్ తాగేయడం చేస్తుంటారు.. చాలామంది. ఇలా చేస్తే గుండెకు మంచిది కాదు. ఐస్ వాటర్ తాగడం ద్వారా శరీరానికి ప్రతికూల చర్యలు ఏర్పడుతాయి.
 
ఇవి గుండెపోటు.. క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఆహారం తీసుకున్న వెంటనే ఆహారం తీసుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే గోరు వెచ్చని నీటిని సేవించడం ద్వారా జీర్ణసమస్యలు దూరమవుతాయి. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్‌ను నశింపజేస్తుంది. ఇంకా గుండెకు మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో చేరకుండా చేస్తుందని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments