Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగవారు పచ్చి పసుపు టీ తాగితే?

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (22:51 IST)
పచ్చి పసుపు. ఈ పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలున్నాయి, ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి కూడా రక్షిస్తుంది. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి పసుపుతో చేసిన టీ మగవారు తీసుకుంటుంటే కావలసినంత శక్తి సమకూరుతుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
 
పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది కనుక షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరం. శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే శక్తి పచ్చి పసుపులో వుంది.
సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత వ్యాధులను నివారించే గుణాలు పచ్చి పసుపులో వున్నాయి.
 
గర్భిణీ స్త్రీలు పచ్చి పసుపును ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. శస్త్రచికిత్స చేయించుకోబోయేవారు, అధిక మోతాదులో మందులు తీసుకునేవారు పచ్చి పసుపును తినకూడదు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments