Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా పనితో అలసిపోయారా..? గుమ్మడి గింజలను..?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (14:05 IST)
రోజంతా పనితో అలసిపోయారా.. అయితే గుమ్మడి గింజలు హాయిగా నిద్రపోయేందుకు ఉపకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజంతా పనితో అలసిపోయిన మెదడు ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది హాయిగా నిద్రపోవాలంటే పడుకోవడానికి గంటముందు నాలుగైదు గింజలు తినాలి. ఇలా చేస్తే అలసట తగ్గిపోయి హాయిగా నిద్ర పడుతుంది.
 
ముఖ్యంగా మగవారిలో తలెత్తే ప్రొస్టేట్ గ్రంథి వాపును నివారిస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండటానికి రోజుకి ఐదారు గింజలు తింటే మంచిది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ గింజలు గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. స్త్రీలకు అవసరం అయిన ఫైటోఈస్ట్రోజెన్లు ఈ గింజల నుంచి సమృద్ధిగా లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments