Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా పనితో అలసిపోయారా..? గుమ్మడి గింజలను..?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (14:05 IST)
రోజంతా పనితో అలసిపోయారా.. అయితే గుమ్మడి గింజలు హాయిగా నిద్రపోయేందుకు ఉపకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజంతా పనితో అలసిపోయిన మెదడు ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది హాయిగా నిద్రపోవాలంటే పడుకోవడానికి గంటముందు నాలుగైదు గింజలు తినాలి. ఇలా చేస్తే అలసట తగ్గిపోయి హాయిగా నిద్ర పడుతుంది.
 
ముఖ్యంగా మగవారిలో తలెత్తే ప్రొస్టేట్ గ్రంథి వాపును నివారిస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండటానికి రోజుకి ఐదారు గింజలు తింటే మంచిది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ గింజలు గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. స్త్రీలకు అవసరం అయిన ఫైటోఈస్ట్రోజెన్లు ఈ గింజల నుంచి సమృద్ధిగా లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments