Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బిలాలు తినే జామపండ్లను తిన్నారంటే.. నిఫా వైరస్ దాడి ఖాయం?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:05 IST)
గబ్బిలాలు తినే జామపండ్లను తిన్నారంటే.. నిఫా వైరస్ దాడి ఖాయం అంటున్నారు వైద్యులు. రెండేళ్ల పాటు నిఫా వైరస్‌ కేరళను తాకింది. నిఫా వైరస్ సోకేందుకు కారణంగా గబ్బిలాలు కొరికి విడిచిపెట్టే పండ్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


తొలుత నిఫా వైరస్ కేరళ ఎర్నాకులంకు చెందిన పరవూరులో  నివసించిన 23 ఏళ్ల యువకుడిని సోకింది. ప్రస్తుతం ఇతనికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. బయో పరిశోధనలో నిఫా వైరస్.. గబ్బిలాలు తిన్న లేకుంటే రుచిచూసిన పండ్ల ద్వారా సోకిందని తెలిసింది. 
 
ఇకపోతే.. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ దాడి చేస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి వస్తే 54 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. మూడు రోజులు జ్వరం, జలుబు, తలనొప్పి, అస్థిరత, మానసిక గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. 24నుంచి 48గంటల్లో నిఫా వైరస్‌ వేగంగా వ్యాపించి రోగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

తర్వాతి కథనం