Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ పువ్వులో నమిలి తిని.. అర గ్లాసుడు పాలు సేవిస్తే?

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (14:57 IST)
దానిమ్మ పండులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. అలాగే దానిమ్మ పువ్వులోనూ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఔషధాలున్నాయి. దగ్గు, జలుబు, ఆయాసం వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు దానిమ్మ పువ్వులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజు ఉదయం నాలుగు దానిమ్మ పువ్వులను నమిలి తిని.. ఆపై అర గ్లాసుడు పాలు సేవిస్తే రక్తం శుద్ధి అవుతుంది. 
 
దానిమ్మ పువ్వులను పాలలో ఉడికించి.. ఆ నీటిని వడగట్టి అందులో తేనె కలిపి తీసుకుంటే నరాలకు బలం చేకూరుతుంది. దానిమ్మ పువ్వుల రసం 300 గ్రాములు, ఆవు నెయ్యి 200 గ్రాములు చేర్చి కాచి.. ఆరిన తర్వాత సీసాలో భద్రపరుచుకుని.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి బలాన్నిస్తుంది. 
 
దానిమ్మ పువ్వులను సేకరించే నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం పూట ఒక టేబుల్ స్పూన్, తేనెను కలిపి తీసుకుంటే పైల్స్‌కు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments