Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాస పండుతో అంత ప్రమాదమా? పెయిన్ కిల్లర్స్ వాడేవారు? (Video)

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:14 IST)
అనాస పండును మితంగా తీసుకుంటే ప్రయోజనకరం. అయితే అనాసపండును అదే పనిగా తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్ తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనాసపండులో పంచదార శాతం ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును అధికంగా తీసుకోకూడదు. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది.

ఇంకా అనాస పండులో ప్రోమ్‌లైన్ వుంది. ఇది మనం తీసుకునే ట్యాబెట్లతో కలిస్తే కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. యాంటీ-బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు అనాస పండును తీసుకోకపోవడం మంచిది. 
 
అనాస పండును ఒకటి లేదా రెండు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. జ్యూస్ వేసుకుంటే తాగడం అంత మంచిది కాదు. ఇంకా అనాస పండును తీసుకోవడం ద్వారా దంతాలపై మరకలు ఏర్పడుతాయి. దంతాలపై వుండే ఎనామిల్‌పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 
 
అనాసపండును తీసుకోవడం ద్వారా కొందరికి అలెర్జీ ఏర్పడే అవకాశం వుంది. అందుకే అనాస పండును తినేందుకు ముందు అనాస పండు ముక్కలను కట్ చేసి ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగేయాలి.

కీళ్లవాతం వున్నవారు ఈ పండును తీసుకోకపోవడం మంచిది. అనాస పండులో అత్యధికంగా అసిడిటీ వుంది. దీంతో కొందరిలో కడుపు నొప్పి ఏర్పడే అవకాశం వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

తర్వాతి కథనం
Show comments