Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బరువు తగ్గించే మాత్రలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (22:05 IST)
ప్రస్తుతకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాదపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం లోపం వలన, వాతావరణ కాలుష్యం ప్రభావం వంశపారంపర్యం మొదలైన కారణాల వల్ల అధిక బరువు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను నుండి తప్పించుకోవడానికి చాలామంది మందులు వాడతారు. దానివలన ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ మాత్రలు వల్ల కలిగే సమస్యలు ఏమిటో చూద్దాం.
 
1. బరువు తగ్గించే మాత్రలను వాడటం వలన కలిగే సాధారణ సమస్య జీర్ణాశయ సమస్యలు. ఈ మాత్రలలో ఉండే ఫ్యాట్ బ్లాకర్స్ అజీర్ణం, గ్యాస్ మరియు విరేచనలు కలిగిస్తాయి. 
 
2. ఈ మాత్రలలో ఉండే సమ్మేళనాల కారణంగా శరీరం విటమిన్లను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా విటమిన్ల లోపం కూడా కలుగుతుంది.
 
3. రక్త పీడనంలో పెరుగుదల మరియు నిద్రలేమి వంటివి బరువు తగ్గించే మాత్రల వలన కలిగే అదనపు దుష్ప్రభావాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా, కొంతమందిలో ఈ మాత్రల వలన పెరిగిన రక్తపీడనం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను కూడా గమనించారు.
 
4. బరువు తగ్గించే మాత్రల వలన గుండెపోటు వంటి సమస్యలు మాత్రమే కాకుండా, శరీరం యొక్క సామర్థ్యాన్ని తగ్గించి అసౌకర్యాలకు గురి చేస్తుంది. దీనితో పాటుగా పేగు కదలికలను కూడా అధికం చేస్తాయి. బరువు తగ్గించే మాత్రల వలన మానసికంగా మరియు శారీరకంగా భాదపడాల్సి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments