Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలోని రాళ్లకు "నారింజ జ్యూస్"తో చెక్!

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2016 (10:22 IST)
పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు అధికంగా ఉండే సిట్రస్ పండ్లను తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మిగిలిన సిట్రస్ ఫలాలకంటే నారింజ పండ్లలోని సిట్రేట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
 
సాధారణంగా కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవటంవల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికీ, మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. ఇలాంటివారు రోజుకో గ్లాసెడు నారింజ రసాన్ని తీసుకున్నట్లయితే రాళ్లు క్రమంగా తొలగిపోతాయి. అలాగే పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడకం ద్వారా కూడా సమస్యను నివారించవచ్చు.
 
నారింజ రసం తీసుకోవటం వల్ల మూత్రంలోని ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లను నివారించేందుకు నిమ్మరసం కంటే నారింజ పండ్ల రసం తీసుకోవటం అన్నివిధాలా శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

Show comments