Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారం ఎక్కువొద్దు.. హృద్రోగ సమస్యలు తెచ్చుకోవద్దు..!

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2015 (18:30 IST)
మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెబబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మాంసాహారంలో వుండే ఇనుప ధాతువు (హిమీ ఐరన్) వల్ల హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం వుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. హిమీ ఐరన్‌కు, హృద్రోగాలకు ఉన్న సంబంధంపై పరిశోధనలు జరిపారు.

మాంసాహారం ద్వారా శరీరానికి అందే ఇనుప ధాతువు వల్ల గుండెజబ్బులు అధికంగా వచ్చే అవకాశముంది. అదే సమయంలో శాకాహారం ద్వారా అందే ఇనుప ధాతువు (నాన్ హిమీ ఐరన్) వల్ల హృద్రోగాల ముప్పేమీ ఉండదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 
గొడ్డుమాంసం, చేపలు, పక్షి మాంసాల్లో ఈ హిమీ ఐరన్ అధికంగా ఉంటుంది. శాకాహార ఇనుప ధాతువు కంటే మాంసాహారంలోని ఇనుప ధాతువును శరీరం దాదాపు ఏడురెట్లు వేగంగా శోషణం చేసుకుంటుంది. అయితే శోషణం తరువాత ఇది ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) ఆక్సీకరణంలో ఉత్ప్రేరకంగా పనిచేసి కణజాల క్షీణతకు కారణమయ్యే ప్రమాదముంది. దానివల్ల హృద్రోగ ముప్పు అధికమవుతుందని పరిశోధకులు చెప్పారు. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Show comments