నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (13:24 IST)
నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు మధుమేహ బాధితులకు దివ్యౌషధం. ఈ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని రోజు నీళ్లల్లో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. 
 
నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు పండ్లు జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. రోజూ రెండేసి నేరేడు పండ్లను తీసుకోవాలి.
 
ఈ నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా వుంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా చలికాలంలో కాలంలో వీటిని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments