Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (13:24 IST)
నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు మధుమేహ బాధితులకు దివ్యౌషధం. ఈ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని రోజు నీళ్లల్లో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. 
 
నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు పండ్లు జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. రోజూ రెండేసి నేరేడు పండ్లను తీసుకోవాలి.
 
ఈ నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా వుంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా చలికాలంలో కాలంలో వీటిని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments