Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (13:24 IST)
నేరేడు ఆకుల రసంతో రోజూ నోటిని పుక్కిలిస్తే నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలిస్తే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు మధుమేహ బాధితులకు దివ్యౌషధం. ఈ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని రోజు నీళ్లల్లో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. 
 
నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు పండ్లు జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. రోజూ రెండేసి నేరేడు పండ్లను తీసుకోవాలి.
 
ఈ నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా వుంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా చలికాలంలో కాలంలో వీటిని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments