ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే.. ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తుల్ని?

ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే ఇ-విటమిన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం వుందని.. అందు

Webdunia
సోమవారం, 7 మే 2018 (14:25 IST)
ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే ఇ-విటమిన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం వుందని.. అందుచేత ఇ-విటమిన్ వుండే ఆహారాన్ని తీసుకోవాలని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఈ పరిశోధనలో భాగంగా అధ్యయనకారులు 5,000 మందిని పరిశీలించారు. వాతావరణ కాలుష్యానికి ఎక్కువ గురైన వారిలో విటమిన్-ఇ తక్కువ ఉండడాన్ని గమనించారు. అలాగే ఇ-విటమిన్ వుండే ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తులను తీసుకునే వారిపై స్టడీ చేశారు. ఈ స్టడీలో ఇ-విటమిన్ తీసుకునే వారిలో లంగ్ క్యాన్సర్ ముప్పు చాలామటుకు తగ్గినట్లు తేలింది. 
 
కాబట్టి విటమిన్-ఇ ఉన్న బాదంపప్పులు, సన్‌ఫ్లవర్ గింజలు, అవకాడో వంటివి రోజూ తీసుకోవడం ద్వారా కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కొంతవరకైనా నిరోధించవచ్చని, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను రానీయకుండా నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments