Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో గరగర తగ్గిపోవాలంటే.. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే?

శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన మెలకువలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (10:30 IST)
శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన మెలకువలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి మొదలవుతుంది. కాని ఈ సమస్య  వర్షాకాలంలో విపరీతంగా వేధిస్తుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కొన్నిచిట్కాలు. అవేంటో చూద్దాం...
 
గోరు వెచ్చని నీటిలో కాస్త తేనే కలిపి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
 
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజు తీసుకుంటే కూడా గొంతు సమస్యలు తగ్గిపోతుంది.
 
దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి తగ్గిపోతుంది.
 
మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తీసుకుంటే గొంతు సమస్యలు నశించిపోతుంది.
 
గొంతులో గరగర వంటి సమస్యలు తొలిగిపోవాలంటే ఉల్లిపాయ రసం తీసుకోవడం సేవిస్తే గొంతు సమస్యలు తగ్గుముఖం పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments