Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోలెడంత కొవ్వును తెచ్చే మైసూర్ బోండా, ఎలాగో తెలుసా?

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (22:03 IST)
ఒక్క మైసూర్ బోండా. ఒక్కటి తింటే చాలు 227 కేలరీలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు 93 కేలరీలు, ప్రోటీన్లు 17 కేలరీలుంటే ఏకంగా 110 కేలరీలు కొవ్వు నుండి వస్తాయి. మైసూర్ బోండా తింటే కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. మైసూర్ బోండా అనేది మైదా పిండితో చేసిన వంటకం. మైదా పిండితో చేసిన ఏ పదార్థమైనా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది.
 
మధుమేహం, గుండె సమస్యలున్న వారు అస్సలు ఈ బోండా జోలికి వెళ్లకూడదు. మైసూర్ బోండా డీప్ ఫ్రై చేయడం వల్ల నూనె శోషణ పెరిగి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. మైదాపిండిలో చెడు కొవ్వు శాతం ఎక్కువగా వుంటుంది. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను తెస్తుంది.
 
బోండాలను తింటే బరువు పెరిగి, ఇన్సులిన్ నిరోధకత కలిసి అధిక రక్తపోటు సమస్య వచ్చేలా చేస్తాయి. మైసూర్ బోండాలను తిన్నప్పుడు కడుపులో ఏదో బండపెట్టిన ఫీలింగ్ చాలామందికి కలుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

కడుపు నొప్పితో బాధపడిన మహిళ... పొట్టలో ఏకంగా రెండు కేజీల తలవెంట్రుకలు

హత్యకుగురైన పుంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం బాబు ఫోన్

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

తర్వాతి కథనం
Show comments