లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

సిహెచ్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (23:01 IST)
ఒక్క మైసూర్ బోండా. ఒక్కటి తింటే చాలు 227 కేలరీలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు 93 కేలరీలు, ప్రోటీన్లు 17 కేలరీలుంటే ఏకంగా 110 కేలరీలు కొవ్వు నుండి వస్తాయి. మైసూర్ బోండా తింటే కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.
 
మైసూర్ బోండా అనేది మైదా పిండితో చేసిన వంటకం.
మైదా పిండితో చేసిన ఏ పదార్థమైనా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది.
మధుమేహం, గుండె సమస్యలున్న వారు అస్సలు ఈ బోండా జోలికి వెళ్లకూడదు.
మైసూర్ బోండా డీప్ ఫ్రై చేయడం వల్ల నూనె శోషణ పెరిగి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి.
మైదాపిండిలో చెడు కొవ్వు శాతం ఎక్కువగా వుంటుంది. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలను తెస్తుంది.
బోండాలను తింటే బరువు పెరిగి, ఇన్సులిన్ నిరోధకత కలిసి అధిక రక్తపోటు సమస్య వచ్చేలా చేస్తాయి.
మైసూర్ బోండాలను తిన్నప్పుడు కడుపులో ఏదో బండపెట్టిన ఫీలింగ్ చాలామందికి కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుండెపోటుతో మరో యువకుడు కన్నుమూత, తల్లి ఒడిలో తలపెట్టుకుని శాశ్వత నిద్రలోకి...

వరుడి మెడలో దండ వేయబోతున్న ప్రేయసిని తుపాకీతో కాల్చిన ప్రియుడు, వీడియో వైరల్

హైదరాబాద్: 48 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం అదైవుంటుందా?

భారత్-పాక్ యుద్ధాన్ని నేను అడ్డుకోకపోతే పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: రష్మిక మందన్నకు వారసత్వ గాజులిచ్చిన కోడలు

Kamal Hasan: కల్కి 2 లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కలిసిన వేళ

PM Modi: విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం అందమైన కొత్త అధ్యాయం : ప్రధాని మోదీ

Priyanka Mohan: తమిళనాడులోని ప్రియాంక మోహన్ కి దక్షిణ కొరియాకు కల నెరవేరిందా? లేదా?

Nani look: నాని ది ప్యారడైజ్ నుంచి అడ్రినలిన్ రష్ ఆయా షేర్ సాంగ్

తర్వాతి కథనం
Show comments