Webdunia - Bharat's app for daily news and videos

Install App

శొంఠిని పెరుగన్నంలో కలుపుకుని తీసుకుంటే? (Video)

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (15:08 IST)
ఆయుర్వేదంలో శొంఠిని మించిన మందు లేదు. ఉదయం అల్లం, మధ్యాహ్నం శొంఠి, రాత్రి కరక్కాయ అనే మూడింటిని డైట్‌‍లో చేర్చుకుంటే.. అనారోగ్యాలు దరిచేరవు. అజీర్తికి శొంఠి ఎంతో మేలు చేస్తుంది. ఇది వ్యర్థాలను తొలగిస్తుంది. అన్నవాహికను శుభ్రపరుస్తుంది. శొంఠితో పాలును చేర్చి మరిగించి తీసుకుంటే.. మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. 
 
పిత్త సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. శొంఠిని నిమ్మరసంతో కలిసి తీసుకుంటే ఉఫశమనం లభిస్తుంది. శొంఠి, మిరియాలు, ధనియాలు, పిప్పళ్లు చేర్చి కషాయంలా మరిగించి మూడు రోజుల పాటు తీసుకుంటే జలుబు మాయం అవుతుంది. పెరుగు అన్నంతో కాసింత శొంఠిని చేర్చి తీసుకుంటే.. కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. 
 
శొంఠి, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, వేపాకును కషాయంలా తయారు చేసుకుని రోజూ మూడు పూటలా తీసుకుంటే రెండు రోజుల్లో వైరల్ ఫీవర్ పారిపోతుంది. శొంఠి, మిరియాలు, జీలకర్రను నువ్వుల నూనెలో మరిగించి మాడుకు రాయాలి. పావు గంట తర్వాత స్నానం చేస్తే.. పేలు తొలగిపోతాయి. శొంఠి, ఉప్పుతో దంతాలను శుభ్రం చేస్తే పంటి నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments