Webdunia - Bharat's app for daily news and videos

Install App

శొంఠిని పెరుగన్నంలో కలుపుకుని తీసుకుంటే? (Video)

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (15:08 IST)
ఆయుర్వేదంలో శొంఠిని మించిన మందు లేదు. ఉదయం అల్లం, మధ్యాహ్నం శొంఠి, రాత్రి కరక్కాయ అనే మూడింటిని డైట్‌‍లో చేర్చుకుంటే.. అనారోగ్యాలు దరిచేరవు. అజీర్తికి శొంఠి ఎంతో మేలు చేస్తుంది. ఇది వ్యర్థాలను తొలగిస్తుంది. అన్నవాహికను శుభ్రపరుస్తుంది. శొంఠితో పాలును చేర్చి మరిగించి తీసుకుంటే.. మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. 
 
పిత్త సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. శొంఠిని నిమ్మరసంతో కలిసి తీసుకుంటే ఉఫశమనం లభిస్తుంది. శొంఠి, మిరియాలు, ధనియాలు, పిప్పళ్లు చేర్చి కషాయంలా మరిగించి మూడు రోజుల పాటు తీసుకుంటే జలుబు మాయం అవుతుంది. పెరుగు అన్నంతో కాసింత శొంఠిని చేర్చి తీసుకుంటే.. కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. 
 
శొంఠి, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, వేపాకును కషాయంలా తయారు చేసుకుని రోజూ మూడు పూటలా తీసుకుంటే రెండు రోజుల్లో వైరల్ ఫీవర్ పారిపోతుంది. శొంఠి, మిరియాలు, జీలకర్రను నువ్వుల నూనెలో మరిగించి మాడుకు రాయాలి. పావు గంట తర్వాత స్నానం చేస్తే.. పేలు తొలగిపోతాయి. శొంఠి, ఉప్పుతో దంతాలను శుభ్రం చేస్తే పంటి నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments