Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

సిహెచ్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (22:11 IST)
కివీ పండ్లు. కివీ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం అనేక సమస్యల నుండి బయటపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కివి రసంలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.
ఈ జ్యూస్ వినియోగం రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
కివీ జ్యూస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
కివీ రసం తాగితే మలబద్ధకం, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కివి జ్యూస్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కంటి చూపును కివీ జ్యూస్ మెరుగుపరుస్తుంది.
కివీ వినియోగం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నయమవుతాయి.
శరీరంలోని బలహీనతలను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
కివీ వినియోగం వల్ల చర్మం మెరుస్తూ జుట్టు మెరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments