Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూసర్లు వాడే బ్లేడుతో పండ్లలోని పోషకాలు మటాష్.. ఫ్రెష్ జ్యూసులొద్దు.. పండ్లే ముద్దు..

పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకా

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (15:06 IST)
పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, పీచుపదార్థం మొదలైనవి ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జ్యూసర్లలో ఉండే బ్లేడు ద్వారా అది వేగంగా తిరగడం ద్వారా అత్యధిక వేడి ఉత్పన్నమై, పండులోని పోషకాలను నశింపజేస్తుంది.
 
ఇలా జ్యూసర్లో తయారుచేసిన జ్యూస్‌లను వెంటనే తాగేయాలి. నిల్వ ఉంచకూడదు. గాలిలోని ఆక్సిజన్‌ తగిలితే వీటిలోని సి విటమిన్‌ త్వరగా ఆవిరైపోతుంది. అందుకే రోజుకు ఒక పండును తీసుకోవడం చేయాలి. సీజన్‌లో దొరికే పండ్లను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా ఉడికించకుండా సూప్‌లా తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments