Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస తొనలను తేనెలో రంగరించి తింటే..?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (20:19 IST)
పనస పండు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిదా. వయస్సు తక్కువగా కనిపించాలంటే పనసపండు తినాలా. చర్మ సౌందర్యం పెరగాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా పనస పండు ఒక్కటే మార్గమంటున్నారు వైద్య నిపుణులు. పనసను తేనెలో కలిపి తీసుకుంటే కావాల్సినంత విటమిన్లు శరీరానికి అందుతాయట. 
 
పనసపండులోని తియ్యదనం, పనస కూరగాయలోని కమ్మదనం ఎంత చెప్పినా తక్కువేనంటారు ఆహారప్రియులు. అసలు పనసతో ఏ వంట చేసినా అమోఘమే. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. హైఫైబర్ గుణాలు అధికంగా ఉండే పనసపండు తింటే అనారోగ్యం అన్నమాట వినబడదు. ప్రతిరోజు ఒక్క పనస పండు తింటే చాలు అసలు వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. 
 
ఎముకలు బలం ఉంటేనే ఏ పనైనా చేయగలం. ఎముకలు వీక్‌గా ఉంటే శక్తిహీనత ఉన్నట్లే. చర్మం ముడతలు పడి చిన్న వయస్సులోనే పెద్ద వయస్సువారిగా కనిపించడం అనీమియా వంటి సమస్యలను దూరం చేసే గుణం పనసపండులో ఉందట. అంతే కాదు అంటువ్యాధులను దూరం చేసే గుణం పనసలో కావాల్సినంత ఉందంటున్నారు వైద్యులు.
 
పనసతొనలను తేనెలో రంగరించి తింటే మెదడు నరాల బలపడటమే కాదు.. చురుగ్గా పనిచేశాయట. వాత, పిత్త వ్యాధులు అసలు దరిచేరవట. ఎ విటమిన్ శరీరానికి పుష్కలంగా అందించడంతో పాటు క్యాన్సర్ కారకాలను నిర్మూలించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న అద్భుతమైన కాయ పనసకాయ. అంతేకాదు కంటిచూపుకు కూడా బాగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments