Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

సిహెచ్
సోమవారం, 8 జులై 2024 (23:14 IST)
పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. 
 
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండులో ఉండే పోషకాలు, విటమిన్స్ సమస్యను తగ్గిస్తాయి.
పనసలో వుండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి, గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది.
ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి పనస పండు కాపాడుతుంది.
మోస్తరు మోతాదులో పనస పండు తింటే షుగరు వ్యాధి ఉన్నవారికి మంచిది.
పనసపండులోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.
ఈ పండులోని పైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేసి కడుపులో ఏర్పడే గ్యాస్, అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది.
పనస పండు తింటుంటే చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.
మోతాదుకి మించి తింటే డయారియా సమస్య వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

81 సంవత్సరాల వాట్సాప్ ప్రేమ హనీ ట్రాప్‌గా మారింది.. రూ.7లక్షలు గోవిందా

Anjali Arora: థాయిలాండ్ పట్టాయా క్లబ్‌లో అంజలి అరోరా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ (video)

Telangana: ఈ సన్నాసులా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది?

వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు స్టే: కారు ఎక్కి దర్జాగా వెళ్తున్న వీధి కుక్క (video)

కాబోయే భర్తకు అలా దగ్గరైంది.. కానీ వేధింపులకు గురిచేశాడని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

తర్వాతి కథనం
Show comments