Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా పెళ్లయి వెంటనే పిల్లలు వద్దనకుంటే ఏంటి మార్గం?

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (21:32 IST)
ఇపుడంతా భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనేస్తే వాళ్ల ఆలనాపాలనా చాలా కష్టం అవడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా కుదేలవుతుంది. అందుకని ఇపుడు చాలా యువ జంటలు పెళ్లి కాగానే పిల్లల్ని కనేందుకు కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. ఐతే అందుకు వేరే ఏవేవో పద్ధతులు పాటించి కొందరు సమస్యలు తెచ్చుకుంటుంటారు. అలా కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే గర్భ ధారణను నియంత్రించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
 
భాగస్వామితో మెన్సస్ ప్రారంభమైన 9వ రోజు నుంచి 17వ రోజు వరకూ శృంగారంలో పాల్గొంటే అవి అండం విడుదలయ్యే రోజులు కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. మెన్సస్‌కు ముందు 8 రోజులు, మెన్సస్ తర్వాత 18వ రోజు నుంచి 28వ రోజు వరకూ పాల్గొంటే ప్రెగ్నన్సీ రాదు. మొదటి 8 రోజులు మెన్సస్ అయిన తర్వాత 11 రోజులు సేఫ్ పీరియడ్‌గా చెప్పవచ్చు. 
 
ఈ పద్ధతి కేవలం కేవలం 28 రోజులకు ఒకసారి సక్రమంగా మెన్సస్ అయ్యేవారికి మాత్రమే. అలాకాక కొందరు 21 రోజులకు, మరికొందరు 30 రోజులకు, ఇంకొందరు35, 38 రోజులకు అవుతుంటారు. అటువంటివారు ముందుగా అండం విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకుని దాని ప్రకారం పాల్గొనాలి.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments