Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పెరుగు తినకూడదా? ఎందుకు?

సిహెచ్
మంగళవారం, 16 జులై 2024 (19:40 IST)
వర్షాకాలంలో పెరుగు తినడం సరైనదా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చినుకులు పడే కాలంలో పెరుగును తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కారణాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదు.
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జీవక్రియలు పాడవుతాయి.
దీని వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు.
వర్షాకాలంలో పెరుగు తింటే దగ్గు, జలుబు వస్తుంది.
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో పెరుగును తినకూడదు.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments