Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పెరుగు తినకూడదా? ఎందుకు?

సిహెచ్
మంగళవారం, 16 జులై 2024 (19:40 IST)
వర్షాకాలంలో పెరుగు తినడం సరైనదా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చినుకులు పడే కాలంలో పెరుగును తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కారణాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదు.
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జీవక్రియలు పాడవుతాయి.
దీని వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు.
వర్షాకాలంలో పెరుగు తింటే దగ్గు, జలుబు వస్తుంది.
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో పెరుగును తినకూడదు.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments