Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహంతో బాధపడేవారు బంగాళాదుంపను తినొచ్చా..?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:22 IST)
షుగర్(మధుమేహం) వచ్చిందంటే ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి వ్యాధిగ్రస్తులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు. అయితే చాలామందికి షుగర్ వ్యాధి వచ్చాక బంగాళాదుంపను తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. కారణమేమిటంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. 
 
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్రెడ్, అన్నంతో పోల్చుకుంటే ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి నిరంతరభ్యంగా వీటిని తినవచ్చు. అదే విధంగా ఆహారంలో ఆలూని తీసుకున్నప్పుడు, ఆహారంలో తక్కువ కేలరీలు ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఏది ఏమైనా వైద్యుడిని సలహా అడిగి తెలుసుకోవడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

తర్వాతి కథనం
Show comments