మటన్, చికెన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకోరాదు (video)

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:13 IST)
కరోనా కాలంలో ఎక్కువగా మాంసం తినే వారి సంఖ్య పెరుగుతోంది. చికెన్, మటన్ తినేవారు దాన్ని తిన్న తర్వాత కొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదంటున్నారు వైద్య నిపుణులు.
మాంసం తిన్న తర్వాత ఏ పదార్థాలు తినకూడదో చాలా కొద్ది మందికి తెలుసు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
 
తేనె- మటన్ రెండూ కలిపి తినడం మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని అందరికీ తెలుసు. ఇది కాకుండా, తేనె కూడా వెచ్చగా ఉంటుంది. కాబట్టి మాంసం తర్వాత ఎప్పుడూ ఈ తేనెను తినకూడదు. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.
 
అలాగే పాలు- మటన్ లేదా చికెన్ తిన్న తర్వాత లేదా ముందు పాలు తాగకూడదు. ఇది అనారోగ్య సమస్యలు తలెత్తేట్లు చేస్తుంది. 
 
టీ- చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగడం చాలా ఇష్టం. కానీ ఏ రకమైన ఆహారం, శాఖాహారం లేదా మాంసాహారం తిన్న వెంటనే టీ తాగవద్దు. ఎందుకంటే ఇది అజీర్ణం కలిగించి కడుపుకి చికాకు కలిగిస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

రెండో భార్యను హత్య చేసి... ఫోటోలు తీసి మొదటి భార్యకు పంపిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

Karti: హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ వా వాతియార్

తర్వాతి కథనం
Show comments