Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ భాగంలో నల్ల మచ్చలుంటే..?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (15:26 IST)
మధుమేహ వ్యాధికి స్త్రీలు, పురుషులు అనే తేడా లేదు, వయసుతో సంబంధంలేదు. కాబట్టి ప్రతిఒక్కరు తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీలలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నట్లు ఇటీవలే పరిశోధనలో వైద్యులు పేర్కొన్నారు. దీనికి కారణం వారి శరీర బరువు అధికంగా ఉండడం, వయసుతోపాటు వారిలోవచ్చే మార్పులు కూడా ఒకటని తెలిపారు.
 
స్త్రీలు గర్భంగా ఉన్నప్పుడు వారి రక్తంలో షుగర్ శాతం అధికమవుతుంది. దీనిని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భంలోని శిశువును ఆవరించి ఉండే మాయ స్రవించే హార్మోన్‌లు స్త్రీల శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని తత్ఫలితంగా వారిలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వారు పేర్కొన్నారు. గర్భణీ స్త్రీలు 6, 7 నెలల్లో మధుమేహ వ్యాధి పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
 
మధుమేహ వ్యాధిని గుర్తించండిలా...
నెలలు నిండకుండానే ప్రసవించడం, అధిక బరువు ఉన్న శిశువులు పుట్టడం, శరీరం మీద రోమాలు పెరగడం, మెడ వెనుక, చంకలవంటి భాగాలలో నల్లమచ్చలు ఏర్పడడం ఇవన్నీ మధుమేహ వ్యాధి లక్షణాలని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

తర్వాతి కథనం
Show comments