Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదేపనిగా సోషల్ మీడియా ఫాలో చేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:30 IST)
నేటి తరుణంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. రోజూ నిద్రపోతున్నారో లేదో కానీ ఈ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అదేపనిగా సోషల్ మీడియాను ఫాలో చేయడం వలన పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఇటీవలే ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఈ సమస్యలు పురుషులకంటే.. స్త్రీలకే ఎక్కువగా ఉన్నాయని కూడా తెలియజేశారు. 
 
సోషల్ మీడియాను ఫాలో చేయడం మంచిదే. అందుకని.. అదేపనిగా ఎప్పుడూ చూసినా దాంట్లోనే మునిగిపోవడం మంచికాందంటున్నారు సైంటిస్టులు. సోషల్ మీడియా ఫాలో చేసే పురుషులకంటే.. స్త్రీలే అధికంగా ఉన్నారు. దీని కారణంగా స్త్రీలు డిప్రెషన్‌కి గురికావలసి వస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు. 
 
వీటి వివరాల్లోకి వెళ్తే.. ఆడిపిల్లల్లో 40 శాంతి మంది మగపిల్లల్లో 28 శాతం మంది డిప్రెషన్‌కు లోనయినట్లు గుర్తించారు వైద్యులు. రోజుకు 5 గంటల వ్యవధిలో మాత్రలే సోషల్ మీడియా ఫాలో చేయాలంటున్నారు. ఒకవేళ ఈ 5 గంటలకన్నా మించితే స్త్రీలు రకరకాల డిప్రెషన్ స్థాయికి లోనై దానిలోనే ఉండాలనే ఆలోచన ఎక్కువై.. పిచ్చపట్టేలా చేస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు.   

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments