భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగేస్తే..?

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (21:35 IST)
చాలామంది భోజనం చేసేటప్పుడు మధ్యలో ఎక్కువగా నీళ్ళు తాగేస్తుంటారు. నాలుగు ముద్దలు తిన్న వెంటనే ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల అది అనారోగ్యానికి కారణమవుతుందట. భోజనం చేసిన తరువాత నీళ్ళు తాగకూడదు అంటారు. అలాగే భోజనానికి ముందే ఎక్కువగా నీళ్ళు తీసుకోకూడదు అంటారు. అసలు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే...
 
భోజనం ముందు కూర్చున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగకూడదట. అలాగే ఒకసారి అన్నం తినడం ప్రారంభించిన తరువాత సిప్‌లు సిప్‌లుగా నీళ్ళు తాగాలే తప్ప ఒకేసారి నీళ్ళు తాగితే అది కాస్త క్రొవ్వుగా మారి అనారోగ్యానికి కారణమవుతుందట. అంతేకాదు హెవీ వెయిట్, పొట్ట ఉబ్బరంగా ఉండడానికి కారణమవుతుందట. 
 
అలాగే భోజనం చేసిన తరువాత ఐదు నిమిషాలు ఆగి నీళ్ళు తాగాలట. అలా తాగడం వల్ల జీర్ణవ్యవస్ధ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగడం వల్ల కడుపులో ముద్దలాగా మారి జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుందని చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు...

TTD: టీటీడీలో ఇప్పటికీ నాకు నెట్‌వర్క్ వుంది- ధైర్యంగా చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

Andhra Pradesh: రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Panjaram: వెన్నులో వణుకు పుట్టించేలా పంజరం ట్రైలర్

Satya Dev: శ్రీ చిదంబరం కథను నాకు ముందు చెప్పారు : సత్య దేవ్

Saikumar: యాభై ఏళ్ల నట జీవితంలో అరి.. లో నటించడం గర్వంగా ఉంది - సాయికుమార్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

తర్వాతి కథనం
Show comments