Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్స్ తింటున్నారా..?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (13:17 IST)
పిల్లలు తినే చిరుతిండ్లలో ముఖ్యమైన పాత్ర వహించేవి చాక్లెట్లే. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. కొందరు పిల్లలైతే అన్నం మానేసి ఎక్కువగా వీటినే తింటుంటారు. దీంతో బరువు పెరగడం, స్థూలకాయం మొదలైన సమస్యలను ఎదుర్కుంటున్నారు.
 
చాక్లెట్లను ఎక్కువగా తినడంతో అవి పళ్లలో ఇరుక్కుపోయి పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. పళ్లకు అంటుకునే పదార్థాలను తీసుకున్నపుడు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం, కళ్లుతిరగడం, ఆకలి మందగించడం, కడుపులో తిప్పడం, తరచూ ఒళ్లు నొప్పులు రావడం జరుగుతుంటుంది. ఇవే కాక కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. 
 
జలుబు చేస్తే నాలుకకు రుచి తెలియదు. జలుబు చేసినప్పుడు ముక్కులోని శ్వాస గ్రంధులు నాలుకపై రుచిని తెలిపే గ్రంధులు పనిచేయవు. అందువలన వీలైనంత వరకు పిల్లలకు చాక్లెట్లు తినే అలవాటు మాన్పించాలి. లేదంటే.. వారి ఇష్టపడి తినాలకున్న పదార్థాలు కూడా చూడడానికి విసుగుగా కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments