Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమి ఎందుకు వస్తుందో తెలుసా..?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (10:04 IST)
నేటి తరుణంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి చెందాలని ఏవేవో నిద్రమాత్రలు వాడుతున్నారు. వీటి వాడకం కారణంగా సమస్య ఇంకా ఎక్కువైపోయింది. అంటే.. తరచు ఈ మాత్రలు అలవాటు చేసుకున్నవారికి ఇవి వేసుకుంటేనే నిద్ర పడుతుంది. లేదంటే అసలు నిద్రే ఉండదు. అంతేకాదు.. వీటికి బానిసైపోతున్నారు. ఈ మాత్రలు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. అసలు నిద్రలేమి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం...
 
1.  ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. కొన్ని కారణాలు వలన వారు సర్జరీ చేయించుకుని గర్భసంచిని తొలగించుకుంటారు. దాంతో మెనోపాజ్ వలనే ఈ నిద్ర సమస్య ఎక్కువగా ఉంటుందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. కానీ, వయసు పెరిగిన వారిలో మెనోపాజ్ వచ్చిన వారికి ఈ సమస్య అంతగా లేదని కూడా వెల్లడించారు. 
 
3. గర్భసంచిని తీసివేయడం ద్వారా హార్మోన్స్ వ్యవస్థలో, జీవక్రియల్లో చోటుచేసుకునే తేడాలే నిద్రలేమికి కారణమని వారు చెబుతున్నారు. దీని వలన శారీరక సమస్యలే కాకుండా దిగులు, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తే సూచనలున్నాయి. 
 
4. నిద్ర సమస్య తీవ్రంగా ఉంటే తప్ప నిద్రమాత్రలు వాడకూడదు. అందువలన హార్మోన్ వ్యవస్థను, చైతన్యపరిచే యోగాసనాలు, వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిద్రమాత్రలు ఎక్కువ కాలం వేసుకోవడం వలన రకరకాల దుష్ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు. 
 
5. ఈ దుష్ప్రభావాలు ఏర్పడకుండా ఉండాలంటే.. యోగాసనాలు, వ్యాయామాలు చేస్తే ఫలితం కలుగుతుంది. అందువలన ప్రతిరోజూ నిద్రలేచిన తరువాత ఓ పావుగంట పాటు ఆసనాలు చేస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చని.. పరిశోధనలో స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత

నా ఫోన్ లాక్కుంటారా? టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని (video)

వివాహితతో ప్రియుడు రాసలీల, భర్త రావడంతో ట్రంకు పెట్టెలో దాక్కున్న ప్రియుడు (video)

పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలేశాడు.. ఒకే ఇంట్లో ప్రేయసితో వుండమంటే.. ?

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments