Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల నుంచి ఆవిర్లు, వేడి చేసిందా? ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (14:07 IST)
వేడి చేసిందని చాలామంది చెపుతుంటారు. కొంతమందికి శరీరం వేడిగానూ, కళ్ల నుంచి వేడి ఆవిర్లు వస్తాయి. అలా వచ్చిన శరీరంలో వేడిని తగ్గించుకునేందుకు కొన్ని పదార్థాలు, పానీయాలు తీసుకుంటుంటే చల్లబడుతుంది. అవేమిటో తెలుసుకుందాము.  గోరువెచ్చని పాలలో కాస్తంత తేనె కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. పాలలో గసగసాల పొడిని కలుపుకుని తాగినా ఫలితం వుంటుంది.
 
పుచ్చకాయ తింటే శరీరంలో వున్న వేడి తగ్గిపోతుంది. ఉదయాన్నే దానిమ్మ రసం తాగితే శరీరంలో వున్న వేడి మాయమవుతుంది. రోజూ రెండుసార్లు కొబ్బరినీళ్లు తాగుతుంటే ఫలితం వుంటుంది. ఆహారం తీసుకునేటపుడు టీ స్పూన్ మెంతులు తిన్నా కూడా శరీరంలో వేడి తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments