Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్ల నుంచి ఆవిర్లు, వేడి చేసిందా? ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (14:07 IST)
వేడి చేసిందని చాలామంది చెపుతుంటారు. కొంతమందికి శరీరం వేడిగానూ, కళ్ల నుంచి వేడి ఆవిర్లు వస్తాయి. అలా వచ్చిన శరీరంలో వేడిని తగ్గించుకునేందుకు కొన్ని పదార్థాలు, పానీయాలు తీసుకుంటుంటే చల్లబడుతుంది. అవేమిటో తెలుసుకుందాము.  గోరువెచ్చని పాలలో కాస్తంత తేనె కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. పాలలో గసగసాల పొడిని కలుపుకుని తాగినా ఫలితం వుంటుంది.
 
పుచ్చకాయ తింటే శరీరంలో వున్న వేడి తగ్గిపోతుంది. ఉదయాన్నే దానిమ్మ రసం తాగితే శరీరంలో వున్న వేడి మాయమవుతుంది. రోజూ రెండుసార్లు కొబ్బరినీళ్లు తాగుతుంటే ఫలితం వుంటుంది. ఆహారం తీసుకునేటపుడు టీ స్పూన్ మెంతులు తిన్నా కూడా శరీరంలో వేడి తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments