ఒక్క పన్ను వచ్చినా బ్రష్ చేయించడం మరిచిపోవద్దు!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (09:30 IST)
సాధారణంగా చిన్న పిల్లలకు ఆరునెలలో వయసులోనే దంతాలు రావడం మొదలవుతాయి. సంవత్సరానికి మొత్తం పళ్లు వచ్చేస్తాయి. ఇలా వచ్చినవి 6 నుంచి 12 సంవత్సరాల వయసు వరకు ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కటీ ఊడిపోతూ.. శాశ్వత దంతాలు వస్తాయి. 
 
అయితే, చాలా మంది తల్లిదండ్రులు ఒక్క పన్నే కదా వచ్చింది.. బ్రష్ చేయడం ఎందుకులే అనుకుంటారు. ఇలా భావించడం తప్పు అని డెంటిస్టులు చెపుతున్నారు. ఒక్క పన్ను వచ్చినా బ్రష్ చేయించడం మరచిపోవద్దని సలహా ఇస్తున్నారు. అలాగే, బ్రష్ చేయించేటప్పుడు.. చిగుళ్లు దెబ్బతినకుండా, పేస్ట్ తినకుండా, బ్రష్ నమలకుండా జాగ్రత్తపడాలని, ప్రతి 45 రోజులకోసారి బ్రష్ మార్చాలని విధిగా సూచన చేస్తున్నారు. 
 
అలాగే, ప్రతీ ఆరు నెలలకోసారి ఖచ్చితంగా పిల్లల్ని డెంటల్ చెకప్ తీసుకెళ్లాలి. ఈ వయసులో ఉన్న పిల్లల్లో పళ్లు పుచ్చిపోవడం చూస్తుంటాం. దీనికి కారణం.. చాక్లెట్లు, స్వీట్లు. అవి తిన్నాక తప్పకుండా బ్రష్ చేయించడం మాత్రం మరవొద్దు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

తర్వాతి కథనం
Show comments