ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:32 IST)
ఆఫీసుకు వెళ్తున్నారా? పోషకాహారంతో పాటు హెల్దీ స్నాక్స్ తీసుకెళ్లాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఆఫీసులో పనిలో నీటిని తాగడం మరిచిపోకూడదని.. నీరు ఎక్కువగా తాగాలని వారు చెప్తున్నారు. ఎప్పుడూ బ్యాగులో పండ్లను, కూరగాయ ముక్కల్ని వుంచాలి. సాయంత్రం పూట పండ్లతో లేదా కూరగాయలతో చేసిన సలాడ్లను తీసుకుంటే.. బరువు పెరిగే సమస్య వుండదు. 
 
ఆఫీసులకు వెళ్తున్నప్పుడు స్నాక్స్‌గా ఇంటి నుంచే తెచ్చుకోవడం మరిచిపోవద్దు. సమయానికి భోజనం చేయండి. ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒక పండును దగ్గర వుంచుకోండి. 
 
బిస్కెట్లు, వేయించిన చిప్స్‌కు బదులుగా.. పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోండి. సాల్ట్ లేని బాదం, వాల్ నట్స్ లేదా తీపిలేని అంజీర వంటివి కూడా తినండి. రోజుకు కేవలం రెండు కప్పుల కాఫీ మాత్రమే తాగండని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments