Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్ పండుని రోజుకొకటి తిన్నా చాలు... ఎందుకు?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (09:03 IST)
శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు అందంతో పాటు మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్ని ముఖ్యమైన ఆహారపదార్థాలు క్రమంగా తీసుకోవాలి. అవేంటో చూద్దాం!
 
బీట్‌రూట్‌ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. 
 
యాపిల్ పండుని రోజుకొకటి తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అదేసమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతుంది.
 
దానిమ్మ గింజలు వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బు, మధుమేహం లాంటివి రాకుండా కాపాడుతుంది. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments