చక్కెర చాలా ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:34 IST)
చాలామంది తేనీరో లేదా కాఫీనో తీసుకుంటుంటారు. మరికొందరు బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. ఇలాంటి పదార్థాల్లో చక్కెర శాతం అధికంగా వుంటుంది. ఇలాంటి చక్కెరలు చేసే అనారోగ్యం ఏమిటో తెలుసుకుందాము.
 
కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ వీటిల్లో కంటి కనపించకుండా బోలెడంత చక్కెర దాక్కొని ఉంటుంది.
 
రక్తంలో గ్లూకోజ్ డొపమైన్ వంటి నాడి సమాచార వాహకాల హెచ్చుతగ్గులపై చక్కెర గణనీయమైన ప్రభావం చూపుతుంది.
 
అందువలన ఇది మితిమీరితే కుంగుబాటు వంటి మానసిక సమస్యల వచ్చే ప్రమాదాలున్నాయి.
 
రోజుకు 67 గ్రాములు అంతకన్నా ఎక్కువ చక్కెర తీసుకునేవారికి కుంగుబాటు ముప్పు 23 శాతం ఎక్కువ. 
 
తీపి పానీయాలు తీసుకున్నప్పుడు మూడ్, ఉత్సాహం పెరిగినట్టు అనిపిస్తుంది.
 
వీటిల్లో ప్రోటీన్స్, పీచు వంటివేవీ లేకపోవడం వలన త్వరలోనే శక్తి సన్నగిల్లుతుంది.
 
చక్కెరలు అధికంగా తీసుకుంటే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో ఒప్పందం ఫైనల్ కాదు.. మాకు నచ్చకుంటే మళ్లీ దాడులు చేస్తాం : ట్రంప్

ఆరేళ్ళ కుమార్తెను నదిలో తోసేసిన ప్రవాస భారతీయ తండ్రి.. ఎక్కడ?

మైసూర్‌ ఆస్పత్రిలో ఒకే రోజు 11 మంది రోగులు మృతి? ఎలా?

బుక్కరాయసముద్రంలో ఏటీఎం చోరీ.. పోలీస్ స్టేషన్ పక్కనే వున్నా?

సైకో జగన్‌వి డైవర్షన్ పాలిటిక్స్ : మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

దివాన కథ ఓ యాంకర్ ను చూసి రాసుకున్నా - డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

ప్రియాంక చోప్రా ఎండార్స్‌మెంట్ల జాబితాలో రోలెక్స్

Tamannaah Bhatia: మాధురీ దీక్షిత్ చోలీ కే పీచే రీమిక్స్ వెర్షన్‌.. నో చెప్పిన తమన్నా భాటియా?

తర్వాతి కథనం
Show comments