Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం మాంసాహారం... రొయ్యలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (17:54 IST)
ఆదివారం రాగానే మాంసాహారం తింటుంటారు చాలామంది. ఐతే ఎప్పుడూ ఒకే రకమైన నాన్ వెజ్ తీసుకోకుండా డిఫరెంటుగా సీ ఫుడ్ తీసుకోవాలి. రొయ్యలు చిన్నవైనా బలవర్థకమైనవి. రుచికరమే గాక, ఆరోగ్యాన్నిచ్చేవి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్లు రొయ్యల ద్వారా పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాల్షియం పాస్ఫరస్, ఐరన్, ఐయోడిన్, విటమిన్ బీ2, నికోటినిక్ ఆసిడ్‌లు రొయ్యల్లో ఉన్నాయి. రొయ్యలు తేలికగా జీర్ణమవుతాయి. రొయ్యల్లో 50.0-70.0 శాతం తేమ, ప్రోటిన్లు 67.5-80.1శాతం, క్యాల్షియం 470-535 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 715.0-930.0, ఐరన్ 27.6-43.1లు ఉన్నాయి. 
 
రొయ్యలలో కనిపించే ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక విటమిన్స్ ఎముకలకు బలాన్నిస్తాయి. మీ రోజువారీ లేదా వారపు ఆహారంలో రొయ్యల్ని కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయని, కీళ్లు, మోకాళ్ల నొప్పులను అడ్డుకోవచ్చని న్యూట్రీషన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

తర్వాతి కథనం
Show comments