Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం మాంసాహారం... రొయ్యలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (17:54 IST)
ఆదివారం రాగానే మాంసాహారం తింటుంటారు చాలామంది. ఐతే ఎప్పుడూ ఒకే రకమైన నాన్ వెజ్ తీసుకోకుండా డిఫరెంటుగా సీ ఫుడ్ తీసుకోవాలి. రొయ్యలు చిన్నవైనా బలవర్థకమైనవి. రుచికరమే గాక, ఆరోగ్యాన్నిచ్చేవి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్లు రొయ్యల ద్వారా పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాల్షియం పాస్ఫరస్, ఐరన్, ఐయోడిన్, విటమిన్ బీ2, నికోటినిక్ ఆసిడ్‌లు రొయ్యల్లో ఉన్నాయి. రొయ్యలు తేలికగా జీర్ణమవుతాయి. రొయ్యల్లో 50.0-70.0 శాతం తేమ, ప్రోటిన్లు 67.5-80.1శాతం, క్యాల్షియం 470-535 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 715.0-930.0, ఐరన్ 27.6-43.1లు ఉన్నాయి. 
 
రొయ్యలలో కనిపించే ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక విటమిన్స్ ఎముకలకు బలాన్నిస్తాయి. మీ రోజువారీ లేదా వారపు ఆహారంలో రొయ్యల్ని కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయని, కీళ్లు, మోకాళ్ల నొప్పులను అడ్డుకోవచ్చని న్యూట్రీషన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

తర్వాతి కథనం
Show comments