Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజీర పండు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (22:26 IST)
అంజీర ప్రయోజనాలు, అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
 
అత్తి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీని నివారిస్తుంది. అత్తి పండ్లను, వాటి ఆకులలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని సమతుల్యం చేస్తాయి. భోజనానికి ముందు, ఆ తర్వాత సరైన మోతాదులో అంజీర పండ్లను తినడం వల్ల పైల్స్ వంటి వ్యాధులు నయమవుతాయి.
 
పురుషులు అత్తి పండ్లను తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. అత్తిపండ్లలో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంజీరలో వుండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమ సమస్యల నుండి బైట పడేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments