వేరుశెనగలు తింటే.. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే? టిప్స్

క్యారట్ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. క్యాప్సికం ఆహారంలో తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది. తినే ఆహారం..శుచిగా..శుభ్రంగ

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (13:32 IST)
క్యారట్ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
క్యాప్సికం ఆహారంలో తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది.
తినే ఆహారం..శుచిగా..శుభ్రంగా ఉండడం చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.
 
మామిడి.. బొప్పాయి వంటి ఆకర్షణీయమైన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ వంటి పోషకాలుంటాయి.
బ్లాక్ టీ..ఇందులో పొలిఫెనోల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
వేరుశనగలు తీసుకోవడం వల్ల చర్మం.. వృద్ధాప్యఛాయలు.. మెదడు కణాల నష్టం.. పేలవమైన రోగ నిరోధక పనితీరు నిరోధించడానికి సహాయ పడుతుంది.
 
పాలు మరియు పాల ఉత్పత్తులు ఆవు పాలతో పాటు రోజు వారీ ఆహారంలో తీసుకోవాలి.
రాగిలో కాల్షియం ప్రధాన వనరుగా దొరుకుతుంది. ఎముకల ధృడత్వానికి దోహద పడుతుంది.
విరేచనాలకు .. కడుపులో మంట.. తలనొప్పి.. నోటి పూత కంటిచూపుకు మునగాకు చక్కగా పనిచేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments