Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుక్రమ రుగ్మతలకు చెక్ పెట్టాలంటే.. 2 నుంచి 3 సార్లు అల్లం టీ తాగండి!

Webdunia
సోమవారం, 4 జులై 2016 (11:00 IST)
రుతుక్రమ సమయంలో స్త్రీలలో ఏర్పడే రుగ్మతలను తొలగించుకోవాలంటే.. అల్లాన్ని ఉపయోగించండి. రుతుక్రమం సమయంలో ఏర్పడే మోకాళ్ల నొప్పులు, కడుపునొప్పిని తగ్గంచుకోవాలంటే అల్లం టీ తాగడం మంచిది. రుతుక్రమ సమయంలో స్త్రీలలో ఏర్పడే రుగ్మతలు తీవ్రమైన సమస్యలకు గురి చేస్తాయి.

వీటిని తొలగించుకునేందుకు శక్తివంతమైన వైద్య గుణాలను కలిగి ఉండే అల్లం టీ బెస్టుగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రుతుక్రమ సమయంలో ఏర్పడే సమస్యలు, కడుపులో కలతలతో బాధపడుతుంటే.. రోజులో 2 నుండి 3 సార్లు అల్లం టీ తాగటం వలన రుతుక్రమ తిమ్మిరుల నుండి ఉపశమనం పొందవచ్చు.
 
అల్లం టీ ఎలా తయారు చేయాలంటే.. అల్లాన్ని వేరును కడిగి.. తోలును తీసేయాలి. ఆ తరువాత వేరును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ప్రతి రెండు కప్పుల నీటికి రెండు చెంచాల శుభ్రపరచిన అల్లం వేరును కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న కుండలో, తక్కువ వేడి వద్ద, కొద్ది నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఇపుడు మీకు కావలసిన టీ తయారైంది. ఈ మిశ్రమాన్ని వడపోసి ద్రావణంగా తీసుకోవాలి. ఇలా తయారు చేసిన వేడి అల్లం టీని తాగటం వలన రుతుక్రమ అసౌకర్యాల నుంచి పది నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments