నెయ్యితో మేలే.. అలసిపోయే వారికి సూపర్ టానిక్

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (15:07 IST)
రోజంతా నిరుత్సాహంగా, నిస్స‌త్తువ‌తో మహిళలు ఉద‌యాన్నే అల్పాహారంతో నెయ్యి తినాలి. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది. ఏ ప‌ని ఎంత సేపు చేసినా అల‌సిపోకుండా ఉంటారు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి ఎల్ల‌ప్పుడూ శ‌క్తి ల‌భిస్తుంది.
 
ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం నెయ్యి తింటే ఆ నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు రోజూ నెయ్యి తినిపించ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. చ‌దువుల్లో వారు రాణిస్తారు.
 
నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తిన‌డం అల‌వాటు చేసుకుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క్ర‌మంగా క‌రుగుతుంది. ఆక‌లి బాగా పెరుగుతుంది. థైరాయిడ్ స‌మ‌స్యలు ఉన్న‌వారు ఇలా నెయ్యిని తింటే ఫ‌లితం ఉంటుంది.
 
నెయ్యిలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉన్న కొవ్వును క‌రిగించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువ‌ల్ల నెయ్యి తింటే బ‌రువు త‌గ్గుతారు త‌ప్ప పెర‌గ‌రు. అలాగే గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...

ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

Winter: తెలంగాణను వదలని చలి.. ఫిబ్రవరి చివరి వరకు వదలదట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

Winter: పూజా కార్యక్రమాలతో వింటర్ చిత్రం ప్రారంభం

దేవగుడి విజయం సాధించడం సంతోషంగా ఉంది - బెల్లం రామకృష్ణారెడ్డి

తర్వాతి కథనం
Show comments