Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ అన్నం తింటే సరిపోదు.. పండ్లు కూడా తీసుకోవాలి.. అప్పుడే సంతోషంగా ఉంటారు

రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2016 (10:30 IST)
రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను చేర్చుకుంటామో మన సంతోషం పెరుగుతుందని, సుమారు రెండు వేలమంది మీద వీరు సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 
 
వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ ఆహారంతో పాటు ఐదురకాల పళ్ళు అందించారు. రెండవ గ్రూపు వారికి కేవలం ఆహారం మాత్రమే అందించారు. కొన్ని నెలల అనంతర వీరి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తే.. పండ్లు మాత్రమే తీసుకునే వారు సంతోషంగా ఉన్నట్లు వెల్లడి అయ్యింది. కేవలం ఆహారం మాత్రమే తీసుకునే వారిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత తగ్గడం వీరి దృష్టికి వచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

తర్వాతి కథనం
Show comments