Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ పేషెంట్లు స్ట్రాబెర్రీలు తింటే?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (11:46 IST)
డయాబెటిస్ పేషెంట్లు స్ట్రాబెర్రీలు, నారింజ పండ్లు, చెర్రీలు తీసుకోవచ్చు. వీటిలో ఎక్కువగా ఉండే విట‌మిన్ సి టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌డంలో బాగా ప‌నిచేస్తుంది. అలాగే యాపిల్ పండ్లు, అవ‌కాడోలలో ఉండే ఫైబ‌ర్ కూడా ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
 
అలాగే నేరేడు పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నేరేడు పండ్లను తిన‌డం లేదా.. ఆ పండ్ల‌లో ఉండే విత్త‌నాలను ఎండ‌బెట్టి త‌యారు చేసుకున్న పొడిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
 
పైనాపిల్‌, దానిమ్మ పండ్లు, ఉసిరి కాయ ర‌సం, బొప్పాయి పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను నియంత్రించేందుకు అద్భుతంగా ప‌నికొస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం డ‌యాబెటిస్ త‌గ్గ‌డ‌మే కాదు, ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments