కంటి అలసటకు చెక్ పెట్టే.. వ్యాయామం ఎలా..?

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (16:27 IST)
కొందరికి కంటి అలసట వలన కళ్లు మంటగా ఉంటాయి. ఏం చేసినా ఆ మంటలు పోవడం లేదు. మనం ప్రతిరోజూ శరీర వ్యాయామం ఎలా చేస్తామో.. అదేవిధంగా కంటి కూడా చిన్న వ్యాయామం పాటిస్తే కంటి మంటలు, అలసట వీటీ వలన నల్లటి వలయాలు ఏర్పడడం వంటి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఆ వ్యాయామం ఎలా చేయాలంటే.. కనుగుడ్లను గుండ్రంగా తిప్పాలి. ఆ తరువాత ఎడమవైపు, కుడివైపుకు 5 నిమిషాల పాటు తిప్పాలి. ఇలా తరచుగా చేయడం వలన కళ్ళ వేడి తగ్గుముఖం పడుతుంది. అలానే ఈ బ్యూటీ టిప్ పాటిస్తే కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.

అదేంటంటే.. గులాబీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి అందులో దూదిని ముంచి కళ్ళపై ఉంచుకోవాలి. ఇలా చేస్తే కూడా కంటి అలసట తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments