Webdunia - Bharat's app for daily news and videos

Install App

హడావుడిగా తినొద్దు.. భోజనానికి 20 నిమిషాలైనా కేటాయించండి

ఉద్యోగాలకు వెళ్తున్నారా? టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నారా? ఒకవేళ తిన్నా హడావుడిగా తింటున్నారా? అయితే కాస్త ఆగండి. ఏదో తొందరలో అల్పాహారాన్ని, మధ్యాహ్నం ఆఫీసు పని ఒత్తిడిలో ఏదో భోజనం చేశామని.. ఏదో అయిపి

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (11:49 IST)
ఉద్యోగాలకు వెళ్తున్నారా? టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నారా? ఒకవేళ తిన్నా హడావుడిగా తింటున్నారా? అయితే కాస్త ఆగండి. ఏదో తొందరలో అల్పాహారాన్ని, మధ్యాహ్నం ఆఫీసు పని ఒత్తిడిలో ఏదో భోజనం చేశామని.. ఏదో అయిపించేశాం అనుకుంటే.. అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు  ఆరోగ్య నిపుణులు. ఎన్ని పనులున్నా ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలని.. హడావుడిగా తినడం చేయకూడదని వారు చెప్తున్నారు. 
 
అల్పాహారం తీసుకోవడం కుదరకుంటే, రకరకాల పండ్లు, శాండ్ విచ్ వంటివి తీసుకోవచ్చు. కడుపును ఏ మాత్రం ఖాళీగా ఉంచకుండా బాదం పప్పులు వంటివి తింటే తక్షణ శక్తి అందుతుంది. ఇక మధ్యాహ్న భోజనం వేగంగా తినకుండా.. భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయిస్తే మంచిది. 
 
వేగంగా తినేస్తే, ఆపై శరీరంపై ఒత్తిడి పడుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తీసుకుంటే.. తగిన పోషకాలు శరీరానికి అందవు. అందుకే సమయానికి భోజనం పూర్తిచేయాలి. అలా చేయకుంటే, రక్తంలో చక్కెర శాతం పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments