Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండి పళ్లెంలో భుజిస్తున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

సిహెచ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (00:05 IST)
పాత్రల కోసం విస్తృతంగా ఉపయోగించే లోహాలలో ఒకటి వెండి. వెండి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి వుంది. అందుకే వెండి పాత్రలలో ఆహార పదార్థాలను తింటుంటారు. వెండి పాత్రలలో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వెండి పళ్లెంలో భోజనం చేయడం వల్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
వెండిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వున్నందువల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెండి రోగనిరోధక శక్తి బూస్టర్, అందువల్ల వెండి పళ్లెంలో భోజనం చేస్తుండాలి.
సిల్వర్ ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో, శరీర కణాల పునరుజ్జీవనంలో సహాయపడుతుంది.
వెండి పాత్రలలోని ఖనిజాలు నీటిని శుద్ధి చేయడంలో, కల్తీకి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడతాయి.
వెండి పాత్రలో భోజనం చేయడం వల్ల బ్రెయిన్ కెపాసిటీని పెంచుతుంది.
వెండి ఆమ్ల ఆహారంతో ప్రతిస్పందిస్తుంది కనుక ఇలాంటి ఆహారం వెండి పళ్లెంలో భుజించడం ప్రమాదకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

తర్వాతి కథనం
Show comments