Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండి పళ్లెంలో భుజిస్తున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

సిహెచ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (00:05 IST)
పాత్రల కోసం విస్తృతంగా ఉపయోగించే లోహాలలో ఒకటి వెండి. వెండి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి వుంది. అందుకే వెండి పాత్రలలో ఆహార పదార్థాలను తింటుంటారు. వెండి పాత్రలలో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వెండి పళ్లెంలో భోజనం చేయడం వల్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
వెండిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వున్నందువల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెండి రోగనిరోధక శక్తి బూస్టర్, అందువల్ల వెండి పళ్లెంలో భోజనం చేస్తుండాలి.
సిల్వర్ ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో, శరీర కణాల పునరుజ్జీవనంలో సహాయపడుతుంది.
వెండి పాత్రలలోని ఖనిజాలు నీటిని శుద్ధి చేయడంలో, కల్తీకి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడతాయి.
వెండి పాత్రలో భోజనం చేయడం వల్ల బ్రెయిన్ కెపాసిటీని పెంచుతుంది.
వెండి ఆమ్ల ఆహారంతో ప్రతిస్పందిస్తుంది కనుక ఇలాంటి ఆహారం వెండి పళ్లెంలో భుజించడం ప్రమాదకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments