Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండు ద్రాక్షలను కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టి...?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (10:55 IST)
ఎండుద్రాక్షలలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షల్లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిల్లో పీచు అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఏదో ఒక సమయంలో తీసుకుంటే... అజీర్తి నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు అధికబరువుకు దూరంగా ఉండొచ్ఛు ఇవి జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 
అలాగే వ్యాధినిరోధక శక్తిని అందించే విటమిన్‌ బి, సి ఉండే ఎండుద్రాక్షకు సత్వర శక్తినిచ్చే గుణాలు మెండుగా ఉన్నాయి. ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉండే వీటిని రోజూ తీసుకుంటే... శారీరక బలంతోపాటు, మానసిక శక్తినీ అందిస్తాయి. వేసవిలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి తేలికగా బయటపడొచ్ఛు ఇవి నోటి దుర్వాసననూ పోగొడతాయి. రక్తహీనత రాకుండా చూస్తాయి.  
 
 గుప్పెడు ఎండు ద్రాక్షలను కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. వీటిని మరుసటి రోజు ఉదయం పరగడుపున తీసుకుంటే... ఎండ తీవ్రత వల్ల కలిగే అలసటకు దూరంగా ఉండొచ్ఛు ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments