Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 గంటలకు మించి అతినిద్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందా?

సిహెచ్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (19:42 IST)
చాలా మందికి ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు పట్టుకుంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
 
ఇటీవలి తెలిపిన ఒక అధ్యయనం ప్రకారం, 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి సమస్యలు తెస్తుంది.
9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ నిద్ర శారీరక శ్రమను తగ్గిస్తుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
అతినిద్ర పోయేవారిలో ఊబకాయం సమస్య అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమై మలబద్ధకం సమస్య రావచ్చు.
ఎక్కువ నిద్రపోవడం వల్ల శరీరం చురుకుగా ఉండక సోమరితనం ఆవహిస్తుంది.
ఈ కారణంగా తలనొప్పి లేదా అలసట అనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments