రోజూ కప్పు పెరుగు తింటే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:36 IST)
లావుగా ఉన్నవారు బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. కొందరు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. వైద్య చికిత్సలు చేయించుకోవడం, వ్యాయామం వంటివి చేస్తారు. పెరుగు తింటే పొట్ట పెరిగిపోతుందని దాన్ని ముట్టుకోరు. కానీ పెరుగు తింటే స్లిమ్‌గా తయారవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కప్పు పెరుగు తింటే సన్నగా అవుతారట. 
 
పెరుగులో ఉండే క్యాల్షియం కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ప్రొటీన్‌ల వలన శరీరానికి మంచి పోషణ అందుతుంది. పెరుగును తీసుకుంటే స్నాక్స్ కూడా తక్కువగా తినాలనిపిస్తుందని చెబుతున్నారు. 
 
చిరుతిండ్లు తినడం వల్ల శరీరంలో క్రొవ్వు బాగా పెరుగుతుంది. ఊబకాయం, పొట్ట వస్తుంది. కాబట్టి రోజూ డైట్‌లో పెరుగు చేర్చుకుంటే చాలా మంచిది. 300 గ్రాముల పెరుగులో 200 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా పనులన్నీ వదులుకుని వచ్చి తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు: తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు

తమిళనాడు డీఎంకే ఆర్కే రోజా మద్దతు.. స్టాలిన్‌ను ఆకాశానికెత్తేసింది.. బాబు ఏకిపారేసింది..

డ్రగ్స్ మత్తులో 9 యేళ్ళ బాలిక గొంతు కోసి చంపేసిన యువకుడు

Odisha Woman: పెళ్లి చేసుకుంటానని ఒకడు.. సాయం చేస్తానని మరొకడు.. యువతిపై అత్యాచారం

ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేని ఇలా ఖతం అయ్యాడు, వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments